ఆపరేషన్ సిందూర్‌లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్ హతం..

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మరో కీలక విజయాన్ని సాధించింది. ఇటీవల పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ కార్యాలయంపై భారత బలగాలు నిర్వహించిన గగనదాడిలో ప్రధాన…

భారత ప్రధాని మోడీపై మసూద్ అజహర్ లేఖతో వివాదం

పుల్వామా దాడి వంటి అమానవీయ చర్యలకు పాల్పడిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మరోసారి వివాదాస్పద లేఖతో దూకుడును ప్రదర్శించాడు. భారత ప్రధాని…

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఘోర నివేదిక

భారత భద్రతా దళాలు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” ప్రభావం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు తీవ్రంగా తాకింది. ఈ ఆపరేషన్‌లో తన కుటుంబానికి…

మసూద్ అజార్ కుటుంబ సభ్యుల మృతి…

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై…