హీరోలలో మేకవన్నె పులులను కళ్ళారా చూసాను – మాళవిక

సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం.. పైకి కనిపించే అంత అందంగా లోపల కూడా ఉంటుందా అంటే అదో పెద్ద ప్రశ్న? నటీనటుల విషయానికొస్తే సినిమా పరిశ్రమలో…

కూటమి ప్రభుత్వ ప్రయత్నాలకు ఫలితం

తోతాపురి మామిడి రైతులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. మార్కెట్‌ జోక్యం పథకం కింద తోతాపురి మామిడిని చేరుస్తూ, రైతుల నష్టాన్ని తగ్గించేందుకు కేంద్రం…

పసుపు రైతుల సంక్షోభంపై మంత్రి తుమ్మల లేఖ

రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. పసుపు ధరలు పడిపోతుండటంతో రైతుల ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పసుపు రైతులను ఆదుకోవాలని…

మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కొత్త ధర నిర్ణయం

ఏపీ మిర్చి రైతులకు కేంద్రం శుభవార్త – మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కొత్త నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతులకు (Chilli Farmers) కేంద్రం ఓ శుభవార్తను అందించింది.…

కేంద్రం కీలక నిర్ణయాలు!

ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్…

మిర్చి రైతులకు కేంద్రం ఊరట.. మార్కెట్ జోక్యంలో కీలక నిర్ణయం

కేంద్రం స్పందనఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలపై చేసిన విజ్ఞప్తితో కేంద్రం స్పందించింది. మిర్చి ఎగుమతులను పెంచే అవకాశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి…