మహారాష్ట్రలో ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి:

మహారాష్ట్రలోని అన్ని టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుండి ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇతర చెల్లింపు పద్ధతులను, ఉదాహరణకు…

భారతదేశంలో తొలి ప్లాంట్ కోసం టెస్లా పరిశోధనలు

భారతదేశంలో తొలి తయారీ ప్లాంట్ కోసం టెస్లా పరిశోధనలు – మహారాష్ట్ర ముందంజలో! భారత మార్కెట్‌లోకి టెస్లా ప్రవేశం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ…

జల్గావ్ రైలు ప్రమాదం: 12 మంది మృతి, 15 మందికి గాయాలు

జల్గావ్ రైలు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 15 మంది గాయపడ్డారు ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మహేజి-పర్దాడె…

రాహుల్ గాంధీ: పర్భానీ హింసాత్మక ఘటనలో బాధితులను కలవనున్న రాహుల్

రాహుల్ గాంధీ: హింసాత్మక ఘటన బాధితులను కలవనున్న రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాను సందర్శించనున్నారు. సోమవారం…

మహారాష్ట్రలో హెలీకాఫ్టర్‌ ప్రమాదం

మహారాష్ట్ర(Maharashtra) పుణెలోని(Pune) బవధాన్‌(Bavadhan) ప్రాంతంలో ఉదయం ఓ హెలీకాఫ్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. హెలికాఫ్టర్‌ పూర్తిగా దగ్ధమయ్యింది. హెలీకాఫ్టర్‌ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.