కోల్‌కతాలో ఎయిరిండియా విమానానికి సాంకేతిక లోపం

గుజరాత్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనతో విమాన ప్రయాణాలపై భయాందోళనలు కొనసాగుతున్న వేళ, తాజాగా మరో ఎయిరిండియా విమానంలో…

ప్రయాణికులెవరికీ ప్రమాదం లేదు

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ముంబైకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి…