టీడీపీ అభ్యర్థుల ఎంపికపై దేవినేని ఉమా ప్రశంసలు

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేలా టీడీపీలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాన్ని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి…

ఎమ్మెల్సీ ఎన్నికలు: తెదేపా అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్, కావలి గ్రీష్మ నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్, కావలి గ్రీష్మ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో…