హసన్ జిల్లాలో గుండెపోటులతో 23 మంది యువకుల మృతి…

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఒక్క జిల్లాలోనే 40 రోజుల్లో 23 మంది యువకులు గుండెపోటుతో మృతిచెందడం కలకలం రేపుతోంది. మృతులు అందరూ 19 నుంచి 25…

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

కర్ణాటక సిరిగుప్ప నుండి శ్రీశైలం వెళ్ళే బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఈ ఘటన చిన్నారుట్ల వద్ద జరిగింది, అక్కడ బస్సు బ్రేకులు ఫెయిల్…

ఐదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య – నిందితుడి ఎన్‌కౌంటర్ పై పోలీసులు విచారణ

కర్ణాటకలోని హుబ్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు, ఒక కామాంధుడు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ సంఘటన…

కర్ణాటకలో ఎనిమిది నుండి పదో రెండో తరగతి విద్యార్థులకు లైంగిక విద్య, నైతిక విద్య బోధన తప్పనిసరి

విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు లైంగిక విద్య (Sex…

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ఆర్థిక వృద్ధి సాధించిన రాష్ట్రాలు

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రాష్ట్రాలు గత ఐదేళ్లలో భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానాన్ని సాధించింది. 2017-18 నుంచి 2022-23 వరకు…

కర్ణాటకలో మల్టీప్లెక్స్ టికెట్ ధరలపై పరిమితి

కన్నడ సినిమాలకు ప్రత్యేక ఓటీటీ, మైసూరు ఫిల్మ్ సిటీ పనులు ప్రగతిలో** కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో…

కర్ణాటకలో ప్లాస్టిక్ ఇడ్లీ నిషేధం – ఆరోగ్యానికి ముప్పుగా గుర్తింపు!

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో ప్లాస్టిక్ ఇడ్లీ (Plastic Idly) తయారీని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత విభాగం నిర్వహించిన పరీక్షల్లో 250 సాంపిల్స్‌లో…

కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ: రూ.10 కోట్లు అపహరణ

కర్ణాటకలోని బీదర్‌లో సెక్యూరిటీ వాహనంపై కాల్పులు జరిపి, ఏటీఎంలో పెట్టాల్సిన రూ.93 లక్షలను దోచుకువెళ్లిన మరుసటి రోజే దుండగులు మంగళూరు సమీపంలో ఏకంగా బ్యాంకును దోచుకోవడం కలకలం…

జిల్లాలో 95 ఫిర్యాదులు: 255 అధికారులకు నోటీసులు, రేపు ఉప లోకాయుక్త విచారణ

జిల్లాలో అధికారులపై 95 ఫిర్యాదులు, 255 మందికి నోటీసులు – రేపు విచారణకు ఉప లోకాయుక్త జస్టిస్‌ బి.వీరప్ప హాజరు బళ్లారి (బెంగళూరు): జిల్లాలోని ప్రభుత్వ అధికారుల…

రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం: ఆందోళన అక్కర్లేదని మంత్రి సతీశ్ జార్కిహొళి వ్యాఖ్య

రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం.. ఆందోళన అవసరమా?: మంత్రి సతీశ్ జార్కిహొళి బెంగళూరు: రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, వాటిని ఎవ్వరైనా ఎదుర్కోవాల్సిందేనని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్…