ఏపీకి 29 వేల టన్నుల యూరియా: కేంద్రమంత్రి జేపీ నడ్డా హామీ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా…

జేపీ నడ్డాను కలిసిన రామచంద్రరావు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గారపాటి రామచంద్రరావు, ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష…

రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ

తెలంగాణ బీజేపీలో ఆసక్తిపరిణామాలు చోటుచేసుకున్నాయి. జూన్ 30 న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఎంపీలకు అల్పాహార విందు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఎంపీలకు ప్రత్యేక అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, కేరళ, కర్ణాటక…

రాజ్యసభలో భారీ నగదు లభ్యం: కాంగ్రెస్ సభ్యుడిపై విచారణ ఆదేశం, ఖర్గే అభ్యంతరం

రాజ్యసభ: ఆ స్థానంలో భారీ మొత్తం నగదు లభ్యం.. కాంగ్రెస్ సభ్యుడిపై విచారణ ఆదేశం.. ఖర్గే అభ్యంతరం రాజ్యసభలో ఒక సభ్యుడి స్థానంలో రూ.500 నోట్ల బండిల్…