అమరావతిలో జపాన్ రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు జపాన్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందం…