ప్రభుత్వానికి విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది. బరాజ్‌ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం 2024 మార్చి…