ఓవల్ టెస్ట్‌లో అధికారుల నిర్లక్ష్యం

భారత్-ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అధికారుల నిర్లక్ష్యంతో వివాదాస్పదమైంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ సిరీస్ నిర్ణయాత్మక పోరులో నాలుగో రోజు చివర్లో…

సెలెక్టర్లపై అభిమన్యు ఈశ్వరన్ తండ్రి ఆగ్రహం

బీసీసీఐ సెలెక్టర్లపై యువ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వడానికి తన కుమారుడికి అన్యాయం…

జట్టు కూర్పులో కీలక మార్పులు చేయనున్న టీమ్‌ ఇండియా ?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ను ఎలాగైనా డ్రా చేయాలని టీమ్‌ ఇండియా కసరత్తును ముమ్మరం చేసింది. ఈ లక్ష్యంతో జట్టు కూర్పులో కీలక మార్పులు చేయాలని…

ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన యువ భారత్

ఇంగ్లండ్ గడ్డపై యువ భారత జట్టు చరిత్ర సృష్టించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను…

లీడ్స్‌లో భారత్‌కు చేదు అనుభవం

ఇంగ్లాండ్‌తో లీడ్స్ వేదికగా జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత జట్టు షాక్ తిన్నది. ఈ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు సాధించినప్పటికీ టీమిండియా ఓటమిని…