ఉత్తరప్రదేశ్‌ ముస్లింలకు అత్యంత సురక్షిత రాష్ట్రం: సీఎం యోగి

దేశంలో ముస్లింలకు అత్యంత సురక్షిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ అని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. హిందువులు భద్రంగా ఉంటే ముస్లింలకు భయపడాల్సిన అవసరం లేదని…