ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

రాష్ట్రంలోని ముఖ్యమైన నీటి ప్రాజెక్టుల పనులను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం…