తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి.

తెలంగాణలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో వడదెబ్బల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా…