అల్వార్‌లో డ్రమ్ములో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం

రాజస్థాన్‌లోని అల్వార్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆదర్శనగర్ ప్రాంతంలోని ఒక ఇంటి డాబాపై ఉన్న డ్రమ్ములో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.…

మదనపల్లిలో దారుణం: మూడంతస్తుల భవనానికి వేలాడిన వృద్ధుడి శవం!

మదనపల్లి, ఏప్రిల్ 14: అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని దేవళం వీధిలో ఒక దారుణం జరిగింది. తెల్లారేసరికి స్థానికులు మూడంతస్తుల భవనానికి ఉరివేసిన మృతదేహం చూసి తీవ్ర ఆందోళనకు…