దాదాపు 300 ఏళ్ల తర్వాత గిధేశ్వర్ శివాలయంలో దళితుల ప్రవేశం

పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లాలో గిధ్‌గ్రామ్ గ్రామంలో దాదాపు 300 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 130 మంది దళిత…

మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి – మందకృష్ణ మాదిగ

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను సమగ్రంగా అమలు చేసే వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ…

ఎస్సీ వర్గీకరణపై మంద కృష్ణమాదిగ: మోదీ వద్దకు కాకుండా ఎక్కడికెళ్లాలి?

ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లకుండా మరెక్కడికి వెళ్లాలని.. ప్రధాని నరేంద్ర మోదీని కాకుండా మరెవరిని కలవాలని.. బీజేపీ కండువా కప్పుకోలేదని.. అంటూ ఎమ్మార్పీఎస్…

డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాపై వైఎస్ షర్మిల ఆగ్రహం, క్షమాపణలు డిమాండ్

YS Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర…