పాకిస్థాన్ : మాల్‌వేర్ పీడీఎఫ్ ఫైళ్లతో హ్యాకింగ్

భారత ఇంటర్నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ నుంచి సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడుల పెరుగుదలకు ఇరు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ…

కేంద్ర ప్రభుత్వం భారీ డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు – వేలాది *WhatsApp*, *Skype* అకౌంట్లు బ్లాక్

దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాలను (Digital Fraud) అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 83,668 WhatsApp అకౌంట్లు, 3,962 Skype…

SACRED GAMES నటి ఎల్నాజ్ నోరౌజీకి అనామక ఈమెయిల్ – వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపు

ప్రముఖ వెబ్ సిరీస్ ‘SACRED GAMES’ నటిగా గుర్తింపు పొందిన ఎల్నాజ్ నోరౌజీ ఇటీవల తన వ్యక్తిగత ఫోటోలతో కూడిన అనామక బెదిరింపు ఈమెయిల్ అందుకున్నట్లు వెల్లడించింది.…

నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు – కట్టుదిట్టమైన ఫిషింగ్ స్కాం!

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకం ఫిషింగ్ స్కామ్‌ (Phishing Scam)ను అమలు చేస్తున్నారు. ఈ స్కామ్‌లో భాగంగా వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్…

సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ (Cyber Security Conclave)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం ప్రారంభించనున్నారు. CM తోపాటు…

హోంమంత్రి అనిత: వంశీ అరెస్ట్‌పై జగన్ వ్యాఖ్యలకు కౌంటర్

హోంమంత్రి అనిత (Home Minister Anitha): వైసీపీ నేత వంశీ అరెస్ట్ (Vallabhaneni Vamshi Arrest) విషయంలో మాజీ సీఎం జగన్ (Jagan) చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి…

సుప్రీంకోర్టు కీలక తీర్పు: కస్టమర్ కేర్ మోసాలకు బ్యాంకులే బాధ్యత

కస్టమర్ కేర్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ, జనవరి 7: కస్టమర్ కేర్ మోసాలు, మాల్‌వేర్ సహా సైబర్ నేరాలతో ఖాతాలు ఖాళీ చేసే సంఘటనల్లో…

ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడంతో ఖాతాలోని డబ్బులు గల్లంతైన ఘటన… కొత్తగా వెలుగు చూస్తున్న సైబర్ నేరం.

సైబర్ క్రైమ్: ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి 10 లక్షలు పోగొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం, నమిలకొండ గ్రామానికి…

వాట్సాప్‌ గవర్నెన్స్: ఏపీలో దేశంలోనే తొలిసారి ప్రభుత్వ సేవల ప్రారంభం

వాట్సాప్ గవర్నెన్స్: దేశంలోనే తొలిసారి ఏపీలో ప్రాధాన్యత దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ఈ సేవలు పూర్తిగా వినియోగదారులకు అనుకూలంగా ఉండాలని…