మొయినాబాద్‌లో దంపతులపై కత్తితో దాడి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్రామంలో దారుణం జరిగింది. పశువుల మేత విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ వ్యక్తి, అతని కుమారుడు దంపతులపై కత్తితో దాడి చేశారు.…

గగనంలో చిగురించి.. ప్రేమలో పడి.. సింధు-దత్తసాయితో కొత్త జీవితం

గగనంలో చిగురించి.. ఏడడుగులు నడిపించి.. యువ వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఏడడుగులు నడిచింది. భార్యగా కొత్త జీవితంలో అడుగుపెడుతున్న ఆమె తన…