అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం – కీలక నిర్ణయాలు

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు…

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు విడుదలకు సిద్ధం

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్: వచ్చే నెలలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదలకు సన్నద్ధం! తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులందరికీ ఉత్సాహకరమైన…

ఆర్థిక ఇబ్బందుల పై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తోంది: చంద్రబాబు మైనారిటీ వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక…

వీధి వ్యాపారుల కోసం స్మార్ట్‌ స్ట్రీట్‌ మార్కెట్లు – ప్రభుత్వం కీలక నిర్ణయం

వీధి వ్యాపారులకు సర్కారు బాసట వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. పట్టణాలు, నగరాల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా…

ఆర్టీసీ విద్యుత్ బస్సుల వైపు: ప్రకృతి స్నేహి ప్రయాణానికి ప్రణాళిక

ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల వైపు అడుగులు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో డీజిల్ బస్సులన్నీ తొలగించి, వాటి స్థానంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్ర…