సీఎం – కీలక సంస్థల ప్రతినిధులతో భేటీలు

సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రుల బృందం బిజీగా కొనసాగుతున్నారు. ఇవాళ నాలుగో రోజు పర్యటనలో భాగంగా సీఎం వరుస భేటీలు నిర్వహించారు.…