పంజాబ్ సరిహద్దులో పాక్ కుట్ర భగ్నం

పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు తెగబడ్డది. పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను దేశంలోకి పంపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పాక్…