Raja Singh : కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్‌నాథ్ యాత్ర మరింత సులభంగా మారిందని…

హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిరాకరణ, పూణే ప్రాజెక్టుకు ఆమోదం

హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు అనుమతి విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. తెలంగాణ ప్రభుత్వం అనేక మార్లు వినతులు చేసిందన్నా, ఇప్పటికే మెట్రో…

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సహకారాన్ని పరిగణించాలి: కేటీఆర్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంటే, ఆ విభజనను ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాలని…

బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మాస్ వార్నింగ్!

మంత్రి సీతక్క – బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందన! కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు.…

కిషన్ రెడ్డి: బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది, రేవంత్ ప్రభుత్వంపై విసుర్లు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. “ఎరువులకు (fertilizers) సబ్సిడీ…

ప్రియాంకా గాంధీ: “ఉద్యోగాలు కాదు, దరఖాస్తులపైనా జీఎస్టీ భారం!”

ప్రియాంకా గాంధీ: ఉద్యోగాలివ్వరు కానీ.. దరఖాస్తులపై జీఎస్టీ వేస్తారా? యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైన కేంద్రం.. దరఖాస్తులపై జీఎస్టీ విధింపు:ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేంద్రంలోని…