భద్రాచలం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రధానాంశాలు:…

ఆలయ భూముల్లో అక్రమాలపై తీసిన చర్యలపై ఘర్షణ

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై దాడి జరిగింది. పురుషోత్తపట్నం గ్రామంలో జరిగిన ఈ ఘటనతో…

పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు భద్రాచలంకు వెళ్లనున్నారు. రేపు భద్రాచలం శ్రీరాముని కళ్యాణోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుండగా, ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పవన్…

తెలంగాణ తేజం గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ లో తెలంగాణ తేజం గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆమె కేవలం 50 బంతుల్లోనే మెరుపు…