బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుబాటి ఈడీ విచారణ పూర్తి
బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు రానాను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.…
బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు రానాను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో బ్యాంక్ లావాదేవీలు, ఇతర…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం పిటిషన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు…
సుప్రీం కోర్టు బెట్టింగ్ యాప్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యాప్లు ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని, దేశంలో క్రీడలపైనే కాదు, సామాజిక మద్దతు…
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలో పడి ఎంతో మంది కుటుంబాలు బలి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అప్పులు చేసి తీర్చలేక మనస్తాపానికి గురవుతూ, ప్రాణాల మీదకు…
బెట్టింగ్ యాప్లపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. ఆమెను…
ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ అనధికారిక ఆన్లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్సైట్లను బ్లాక్ చేయగా, సుమారు 2,400 బ్యాంకు ఖాతాలను జామ్ చేసింది. తెలుగుతీరాల్లో ప్రారంభమైన బెట్టింగ్…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు పట్టు బిగిస్తున్నారు. నూతనకల్ పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం…
టాలీవుడ్లో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పై చర్చ పెరుగుతోంది. సినీ, టీవీ సెలబ్రిటీలు వీటిని ప్రచారం చేయగా, అమాయకులు డౌన్లోడ్ చేసుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో పోలీసులు…
సైబరాబాద్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ మరియు మరికొంత మంది…