బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం

కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ఒక కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించాలని యోచిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న చిన్నస్వామి స్టేడియం, పెద్ద మ్యాచ్‌లకు సరిపోవడం లేదని భావిస్తున్నందున ఈ…

వెబ్ సిరీస్ ప్రభావంతో బాలుడి ఆత్మహత్య

వెబ్ సిరీస్‌ ప్రభావంతో బెంగళూరులో ఒక పద్నాలుగేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓటీటీలో ప్రసారమయ్యే జపనీస్ వెబ్ సిరీస్‌కు ఆకర్షితుడై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆవేదన…

బెంగళూరులో రాపిడో డ్రైవర్‌ దాడి కలకలం

బెంగళూరులో రాపిడో డ్రైవర్‌ దాడి ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఓ యువతి రాపిడో బైక్‌ సర్వీసు బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో…

సంక్రాంతి సందర్బంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు

సంక్రాంతి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ప్రణాళిక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. తెలంగాణతో పాటు…

హెచ్‌ఎంపీవీ కలకలం: భారత్‌లోకి అడుగుపెట్టిన ‘హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్’

హెచ్‌ఎంపీవీ కలకలం: మనదేశంలో అడుగుపెట్టిన ‘హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్’ చైనాను కలవరపెడుతున్న ‘హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ)’ ఇప్పుడు మన దేశంలో కూడా అడుగుపెట్టింది. ఈ వైరస్‌ వల్ల ఐదు…

వైరల్ న్యూస్: సానియా మీర్జా, మహ్మద్ షమీ దుబాయ్‌లో కలిశారంటే నిజమేనా?

వైరల్ న్యూస్: దుబాయ్‌లో దగ్గరైన సానియా మీర్జా, మహ్మద్ షమీ.. నిజమేనా? టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గురించి గత…

“బెంగళూరులో ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి దీపాచోళన్”

బెంగళూరు: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి ముడా ఇంటి స్థలాల వివాదంలో నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దీపాచోళన్ ఈడీ విచారణకు…