కాంగ్రెస్ – 15 వేల మందితో ప్రత్యేక రైలు ఢిల్లీకి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రైల్లో నాగపూర్ వరకు ప్రయాణించారు.…