జగన్ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు

నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అరాచకం సృష్టించాలని మాజీ సీఎం జగన్ చూస్తున్నారని…

తెలంగాణ హక్కుల కోసం రాజీలేని పోరాటం

తెలంగాణ రాష్ట్రానికి బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర అన్యాయం చేస్తున్నదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును అంగీకరించబోమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం…

గోదావరి-పెన్నా అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్: దుర్భిక్ష ప్రాంతాలకు జలదానం

సీఎం చంద్రబాబు: గోదావరి-పెన్నా అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్ దుర్భిక్ష ప్రాంతాలకు జలవనరులు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును మూడు నెలల్లో…