తూర్పుగోదావరి జిల్లాలో మహిళకు బ్లాక్‌మెయిల్‌ వేధింపులు – ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పిరా రామచంద్రపురం గ్రామంలో ఓ మహిళపై జరిగిన వేధింపుల ఘటన తీవ్ర సంచలనంగా మారింది. స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు…

అసెంబ్లీలో హాజరు వివాదం.. వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly)లో సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 25 ప్రశ్నలకు సమాధానాలు రాలేదని…

వంశీ కేసులో కీలక పరిణామం.. రిమాండ్ పొడిగింపు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపు కేసులో అరెస్ట్‌ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Former MLA Vallabhaneni Vamsi)…

అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్ కౌంటర్

అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్ కౌంటర్ “మీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారనే కారణంతోనే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోకి పంపారు. ఆ…