కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం హోంమంత్రి అనిత ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్ ద్వారా…