ఏపీలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.…