ఏఐ సాయంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. భూముల సమాచారం మరింత పారదర్శకంగా ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు…

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. క్వశ్చన్ అవర్‌లో సభ్యులు అడిగిన వివిధ అంశాలపై మంత్రులు సమాధానాలు ఇచ్చారు. భూ సమస్యలు,…