కర్ణాటక: చామరాజనగర్ జిల్లాలోని కాడుగోళ్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సుశీల అనే మహిళ తన ఇంటి వద్ద జరిగిన దొంగతనంపై అవమానం అనుభవించి, చివరికి తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటనను పోలీసులు నమోదు చేశారు.
ఇంతలో, సుశీలకు తమ్ముడు ఇంటికి వెళ్లి తన భర్త దాచుకున్న నగదు, ఫోన్ను దొంగలించి పారిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుశీల భర్త, తన బావమరిదికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. “ఇంటికి వచ్చి ఇలాంటి పనులు చేస్తావా?” అని అతడికి ప్రశ్నించారు. ఆపై, సుశీలపై కూడా తన తమ్ముడు అలా చేస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ అవమానాన్ని తట్టుకోలేక సుశీల, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
సందర్భంగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read More : మోడీ నగర్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: నిందితుడు అరెస్టు
