‘కుంభకర్ణ నిద్ర’ వీడిన మోదీ ప్రభుత్వం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ…

₹500 పందెం కోసం యమునా నదిలో దూకిన యువకుడు గల్లంతు.

ఉత్తరప్రదేశ్‌లో ఒక విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం ₹500 పందెం కోసం ఉప్పొంగుతున్న యమునా నదిలో దూకిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన బాగ్‌పత్ జిల్లాలో…

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు లీకేజీలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడి అయిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు లీకేజీలు ఏర్పడడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులోని 3, 10వ నెంబర్ గేట్ల నుంచి…

డీజే సౌండ్ మృతి విషాదం.

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తున్న హరిష్‌ (22) అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు పదేపదే…

అక్రమ బెట్టింగ్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు.

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్‌ “1xBet” కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్…

ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం శనివారం.

ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 1.30 గంటలలోపు విగ్రహ నిమజ్జనం…

బీసీసీఐ అధ్యక్ష పీఠంపై క్రికెట్ దిగ్గజం?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితి నిబంధన కారణంగా పదవి నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో…

అల్లు అరవింద్‌కు ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కనకరత్నమ్మ…

ఢిల్లీలో వర్షాల బీభత్సం: ఫ్లైఓవర్‌పై గుంటలో చిక్కుకున్న ఆటో

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే అలీపూర్‌లోని ఎన్‌హెచ్-44 ఫ్లైఓవర్‌పై ఏర్పడిన…

భద్రాచలం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రధానాంశాలు:…