నైజీరియాలో పడవ బోల్తా: 60 మందికి పైగా మృతి

ఆఫ్రికా దేశం నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. బోర్గూ ప్రాంతంలో ఒక పడవ బోల్తా పడటంతో 60 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ…

గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

గన్నవరం విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన విమానం టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. అయితే…

రూ.53,922 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ…

నాంపల్లి కోర్టులో హాజరైన నాగార్జున–నాగచైతన్య.

ప్రఖ్యాత నటులు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య బుధవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై దాఖలైన పరువు నష్టం కేసు విచారణలో…

ఖైరతాబాద్ బడా గణేశుడి చిరు రూపం: 5.5 సెం.మీ. పరిమాణంలో చాక్‌పీస్ శిల్పం

గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్‌లోని బడా గణేశుడి ప్రతిరూపాన్ని ఒక విద్యార్థి సూక్ష్మంగా చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మాసబ్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న…

బిహార్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ల పంపకంపై అమిత్ షా కీలక సమావేశం.

బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కసరత్తులు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.…

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: శారీరక, మానసిక ప్రయోజనాలు

నిత్యం నడవడం, పరుగెత్తడం, ఇతర వ్యాయామాలు చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మరింతగా మెరుగవుతుందని ఆరోగ్య…

సమంత–రాజ్ నిడిమోరు గాసిప్స్ మళ్లీ హాట్ టాపిక్ .

స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ప్రేమ గాసిప్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. సమంత తన దుబాయ్ పర్యటన వీడియోను షేర్…

ఏపీ లిక్కర్ కుంభకోణం: సిట్ దూకుడు, చెవిరెడ్డి కంపెనీల్లో సోదాలు.

ఏపీ లిక్కర్ కుంభకోణంపై సిట్ దూకుడు కొనసాగిస్తోంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లో సిట్ బృందాలు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన…

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం శంకుస్థాపన.

అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు–పెదపరిమి మధ్య 6.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర…