పహల్గామ్ ఉగ్రదాడిలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనన్య నాగళ్ల!

పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మధుసూధనరావు…

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జయంతి

26/11 ముంబై ఉగ్రదాడుల్లో అపరిమిత సాహసం, అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి, తన ప్రాణాలను దేశ రక్షణ కోసం అర్పించిన మహానీయుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌. ఉగ్రవాదులను ఎదిరించి,…

దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళి

మాజీ CM దామోదరం Sanjeevayya జయంతి సందర్భంగా YSRCP అధినేత, మాజీ CM YS Jagan Mohan Reddy ఆయనకు గౌరవప్రధానమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

మన్మోహన్‌సింగ్‌ మహనీయుడి మృతి – దేశానికి తీరనిలోటు

మన్మోహన్‌ మృతి దేశానికి తీరనిలోటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణం దేశానికి తీరనిలోటని సీఎం చంద్రబాబు అన్నారు. మన్మోహన్‌ జీవితానికి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి మన్మోహన్‌ మరణంపై…

మానవతావాదానికి ప్రతీక: మన్మోహన్ సింగ్ demise పై సినీ ప్రముఖుల సంతాపం

ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారతదేశ 14వ ప్రధాన మంత్రి మహ్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టాలీవుడ్, కోలీవుడ్,…

“కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత: రాజకీయాల్లో అద్భుతమైన మార్గదర్శి”

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత ఏడాది నుండి వృద్ధాప్యం…