ఫాస్టాగ్ అవసరం లేకుండా!

భారత ప్రభుత్వం మే 1 నుండి GPS ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఫాస్టాగ్ అవసరాన్ని తొలగించడం జరుగుతుంది.…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శివరాత్రికి 3,000 ప్రత్యేక బస్సులు, టికెట్ ధరలు సవరింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారం, మహాశివరాత్రి సందర్భంగా నడిచే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సంస్థ సవరించింది. ఈ సవరింపు కేవలం ప్రత్యేక…

పొగమంచు కారణంగా 15 కుపైగా రైళ్లు ఆలస్యంTrains Delay Due to Fog Effect

పొగమంచు ప్రభావం: 15 కుపైగా రైళ్లు ఆలస్యం దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలలో దట్టమైన పొగమంచు కారణంగా అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ…

సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉచిత బస్సు ప్రయాణం: సంక్రాంతి నుంచి అమలు అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని అమలు…