ఆసియా కప్కు ముందు తిరుమల శ్రీవారి దర్శనంలో క్రికెటర్ తిలక్ వర్మ
ఆసియా కప్ 2025లో పాల్గొననున్న భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు తిలక్ వర్మ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ…
ఆసియా కప్ 2025లో పాల్గొననున్న భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు తిలక్ వర్మ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ…
తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి దర్శన భాగ్యం పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా మాజీ…
తనపై ఫిబ్రవరి 7న జరిగిన దాడి నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తనను రక్షించాడని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ (Rangarajan) పేర్కొన్నారు. సోమవారం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు…
తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో…