శోభాయమానంగా పునర్‌నిర్మాణమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం

కొలువుదీరనున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మండలంలోని కొండమంజులూరు గ్రామంలో రూ.2 కోట్ల 40 లక్షల వ్యయంతో పునర్నిర్మితమైన శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం,…