ఉగ్రదాడిలో తెలుగువారి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు జె.ఎస్. చంద్రమౌళి, మధుసూదన్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…