మిషన్ భగీరథ డీఈఈపై ఏసీబీ భారీ ఆపరేషన్

సూర్యాపేట జిల్లాలో మిషన్ భగీరథలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)గా పనిచేస్తున్న ఇస్లావత్ వినోద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన కలకలం రేపుతోంది. ఒక కాంట్రాక్టర్…

కోదాడకు చెందిన తాజుద్దీన్ సౌదీలో అనుమానాస్పద మృతి.

తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన షేక్ తాజుద్దీన్ సౌదీ అరేబియాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. బుధవారం సాయంత్రం అతడి స్నేహితులు తమకు ఫోన్…

భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. దొంగల నాగరాజు అనే రైతు తన భూమి…

కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య

సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీ భవనం పై నుంచి దూకి న స్టూడెంట్ కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి…