ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాదం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను హత్యచేసి, తానే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.…

ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య..

సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 42 ఏళ్ల సుభాష్ అనే వ్యక్తి గత కొంత కాలంగా…

యువకుడి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ టీ2-185 క్వార్టర్లో నివసిస్తున్న వేముల విజయ, రవిశంకర్ దంపతుల చిన్న కొడుకు వేముల వసంత్ కుమార్ (27) గాఢ…

కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య

సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీ భవనం పై నుంచి దూకి న స్టూడెంట్ కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి…

మదనపల్లిలో దారుణం: మూడంతస్తుల భవనానికి వేలాడిన వృద్ధుడి శవం!

మదనపల్లి, ఏప్రిల్ 14: అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని దేవళం వీధిలో ఒక దారుణం జరిగింది. తెల్లారేసరికి స్థానికులు మూడంతస్తుల భవనానికి ఉరివేసిన మృతదేహం చూసి తీవ్ర ఆందోళనకు…

ప్రేమ వివాహం నిరాకరణపై యువకుడు ఆత్మహత్య: మేడ్చల్ జిల్లా విషాద ఘటన

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని జవహర్ నగర్‌కు చెందిన 28 ఏళ్ల సాయి పవన్ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకోలేకపోయాడు. అతని ప్రేమను నిరాకరించిన అమ్మాయి కుటుంబ…

ఇంగ్లీషు చదువు ఇష్టం లేక చనిపోయింది!

ఇంగ్లిష్‌ మీడియంలో(English medium) చదవడం కష్టంగా మారింది ఆ అమ్మాయికి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియం లోకి రావడం తో ఆ విద్యార్థిని చాలా ఇబ్బంది…

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) తిరుపతి జిల్లాలో విషాద సంఘటన జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) తిరుపతి జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఓ యువకుడు ఆర్టీసీ బససులో(RTC Bus) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాళహస్తి(Sri kalahasti)- తిరుపతి మార్గంలో వెళ్లే…