కొండచరియలు విరిగిపడి వెయ్యి మందికి పైగా మృతి.

ఆఫ్రికా దేశం సుడాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశంలోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు వెయ్యి మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఈ దుర్ఘటన…