తిరుపతిలో ఫుడ్ పాయిజన్ కలకలం: 11 మంది విద్యార్థులకు అస్వస్థత..

తిరుపతి సమీపంలోని చిల్లకూరు మండలంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చిల్లకూరు మండల కేంద్రంలోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.…