ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో విద్యార్థులతో ముఖాముఖి, అభివృద్ధి లక్ష్యాలపై ప్రసంగం

కుప్పం: యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా…