ఏపీ, తెలంగాణలో మార్చి 2 నుంచి తీవ్ర ఎండ – 40°C దాటే ఉష్ణోగ్రతలు!

హైదరాబాద్/అమరావతి: మార్చి 2 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్ర వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటే అవకాశముంది.…