ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది

ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 220 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం బుధవారం ఉదయం పెను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంది. 6E 2142 నంబరుతో ప్రయాణిస్తున్న ఇండిగో…