ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణికుల భద్రతకు కీలక చర్యలు – సీసీటీవీ కెమెరాలు, మహిళల కోసం ప్రత్యేక పానిక్‌ బటన్‌

ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌ (MMTS) రైళ్ల బోగీల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.…

రైలు ప్రమాద సమయంలో స్పందనపై మాక్ డ్రిల్ నిర్వహణ

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు బొల్లారం రైల్వే స్టేషన్‌లో రైలు ప్రమాదంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. రైలు పట్టాలు తప్పడం, రెండు రైళ్ల ఢీకొనడం వంటి…

కుంభమేళా ప్రయాణం కోసం దక్షిణమధ్యరైల్వే 140 ప్రత్యేక రైళ్లు

కుంభమేళా ప్రత్యేక రైళ్లు – దక్షిణమధ్య రైల్వే ద్వారా 1.30 లక్షల మంది ప్రయాణం Hyderabad: Kumbh Mela జరిగే ప్రదేశాలకు South Central Railway 140…

గుంటూరులో మూడో రైల్వే ఫ్లైఓవర్ మంజూరు: ట్రాఫిక్ సమస్యల పరిష్కారం

గుంటూరు ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, గుంటూరు-నల్లపాడు…

చర్లపల్లి రైల్వే టెర్మినల్: హైదరాబాదుకు కొత్త రవాణా కేంద్రం

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు అత్యాధునిక హంగులతో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి…