దేవీపట్నంలో సచివాలయం ఉద్యోగిని కిడ్నాప్

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో పట్టపగలే దారుణం జరిగింది. సచివాలయంలో పనిచేస్తున్న సౌమ్య అనే ఉద్యోగినిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈరోజు ఉదయం ముసుగులు ధరించిన…