పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

జమ్మూకాశ్మీర్‌లో పాక్ సైన్యం ఉల్లంఘనగా జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందారు.సచిన్ మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులోని నాందేడ్ జిల్లా…