పాకిస్థాన్‌ ఆరోపణలకు ప్రధాని మోదీ సమాధానం

భారత వాయు రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400ను పాకిస్థాన్ ధ్వంసం చేశామని చేసిన ఆరోపణలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి సమాధానమిచ్చారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని అదంపూర్…