ఏపీ మంత్రివర్గ సమావేశం: కీలక పాలసీలకు ఆమోదం, ప్రధాని ఆవాస్ యోజనపై నిర్ణయం

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో వివిధ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐటీ, టెక్స్టైల్ పాలసీలకు ఆమోదం లభించనుంది.…